Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో పాప్ గాయని స్మిత పెడుతున్న విదేశీ ఫుడ్‌!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (14:12 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి దగ్గరలో వున్న విజయవాడ సిటీ ఎంతో అభివృద్ధి వైపు నడుస్తోంది. ముందుముందు ఇక్కడకు వివిధ పనుల కోసం వ్యాపారాల కోసం దేశవిదేశాల నుంచి అతిథులు వస్తారు. వారి సౌకర్యార్థం వివిధ వంటకాలు, స్నాక్స్‌ వంటివి దొరికేందుకు 'టిఎల్‌ఎఫ్‌' ఫుడ్‌ కోర్టు ఉపయోగపడుతుందని పాప్‌ సింగర్‌, నటి స్మిత చెబుతోంది.

 
బుధవారం నాడు ఆమె విజయవాడలోని మొగల్‌రాజపురంలో హోటల్‌ను ఆమె లాంఛ్‌ చేశారు. స్మిత బాల్య స్నేహితులు వినోద్‌, కృష్ణ చైతన్యలు నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ అధునాతన సౌకర్యాలతో వుంటుందని వారు పేర్కొన్నారు. కాఫీ, టీల నుంచి భోజనం వరకు వివిధ దేశవిదేశీ వంటకాలు కూడా లభ్యమవుతాయనీ, లండన్‌లో పేరు పొంది హైదరాబాద్‌లో తన సేవలను అందిస్తున్న సాహిల్‌ తన  బృందంతో ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments