Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి పాత్రలో శృతిహాసన్.. "ఎర్రగులాబీలు" చిత్రంలో...

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (13:57 IST)
అలనాటి నటి శ్రీదేవి పాత్రలో చెన్నై చిన్నది శృతిహాసన్ కనిపించనుంది. 1978 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి శ్రీదేవి "సిగప్పు రోజాక్కళ్" (తెలుగు చిత్రం ఎర్రగులాబీలు)అనే తమిళ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలోనే రీమేక్ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి హీరోగా నటించే ఈ చిత్రంలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 
 
1978లో తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్ సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు భారతీరాజా తీశారు. ప్రస్తుతం ఇదే ఇత్రాన్ని ఈయన తనయుడు మనోజ్ భారతి రీమేక్ చేస్తుండగా, ఇందులో శ్రీదేవి పాత్రను శృతి హాసన్ పోషిస్తుందట. నాడు ఓ సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇపుడు ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments