Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో భారీ ఆఫర్... ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియా!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (10:42 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీ శ్రియా. గత కొంత అవకాశాలు లేక వెండితెరకు దూరమైన అమ్మడుకి 'గోపాల గోపాల' మళ్లీ గుర్తింపునిచ్చింది. తాజాగా అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. మలయాళంలో విడుదలై హిట్టు సాధించిన సినిమా 'దృశ్యం'. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరో నటించిన ఈ  సినిమాలో తెలుగులోనూ విజయం సాధించింది. 
 
ప్రస్తుతం తమిళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న దృశ్యం, హిందీలో కూడా రీమేక్ కానుంది. ఇందులో శ్రియ నటించనుంది. ఈ చిత్రంలో శ్రియ ఇద్దరు పిల్లల తల్లి వేషాన్ని పోషించనుంది. అజయ్ దేవగణ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. కథానాయిక పాత్ర అక్కడ ఎవరికి దక్కుతుందన్న విషయంపై నిన్నటి వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. 
 
చివరికి ఎంతో అనుభవం వున్న శ్రియా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. కాగా ఇందులో పోలీసాఫీసర్ పాత్రను టబు పోషిస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments