Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాంటు మడిచి.. చీపురు చేతబట్టి.. స్వచ్ఛ భారత్‌లో సల్మాన్ ఖాన్!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (11:19 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపునకు పలువురు బాలీవుడ్ స్టార్లు స్పందిస్తున్నారు. ఇందులోభాగంగా. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. మోడీ ఇచ్చిన సవాల్ మేరకు ఆయన చీపురు పట్టాడు. 
 
మంగళవారం ముంబైలోని కర్జాత్ ప్రాంతంలో సన్నిహితులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశాడు. ప్యాంటు పైకి మడిచి, చీపురు పట్టిన సల్మాన్ చెత్తను తొలగించడమే కాకుండా, అక్కడి గోడలకు సున్నం కూడా వేశాడు. తాను చేసిన పనులను ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో ఉంచాడు. 
 
అంతేకాకుండా, ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, 'మిస్టర్ ఫర్ఫెక్షనిస్టు' అమీర్ ఖాన్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, వీడియోకాన్ గ్రూపు అధిపతి ప్రదీప్ దూత్ తదితరులను సల్మాన్ ఖాన్ నామినేట్ చేశాడు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments