Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌కు 'మరియన్'... రెహ్మాన్ నోట తెలుగు పాట!

Webdunia
గురువారం, 14 మే 2015 (11:43 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ తాజాగా తెలుగులో ఓ పాట పాడారు. గతంలో తమిళ హీరో ధనుష్ నటించిన 'మరియన్' చిత్రాన్ని ఇప్పుడు అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం మాతృకకు రెహ్మాన్ సంగీతం సమకూర్చడమే కాకుండా, అందులో ఓ పాటను కూడా పాడాడు. 
 
ఆ పాట తమిళంలో హిట్ సాంగ్ కావడంతో, ఇప్పుడు ఈ తెలుగు వెర్షన్‌కి కూడా ఆయన చేతే పాడించాలని చిత్ర దర్శక నిర్మాతలు తలచారు. ఈ విషయం గురించి రెహ్మాన్‌ను అడగగా ఆయన అందుకు ఓకే చెప్పారట. దీంతో చంద్రబోస్ రాసిన 'మనసా... పదా' అంటూ సాగే ఈ పాటను ఇటీవలే ఏఆర్ రెహ్మాన్ పాడగా రికార్డు చేశారు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments