Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాజ తంత్రం'లో ఆకట్టుకుంటున్న రెజీనా...!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (13:15 IST)
టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఎదుగుతున్న హీరోయిన్ రెజీనా. తాజాగా ఆమె తమిళంలో 'రాజతంత్రం' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మిచ్చెల్లో డి మెల్లో పాత్రలో కనిపించనుంది. ఈ హీస్ట్ చిత్రం ప్రమోషన్ ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ చిత్రం టీజర్..ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
 
ట్విట్టర్ ద్వారా చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లు, పోస్టర్స్ లను యూనిట్ సెలబ్రెటీల ద్వారా విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం కనిపిస్తోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన రెజీనా ఫొటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
కాగా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ సరసన...పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం చేసిన రెజీనా... అదే హీరోతో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం చేస్తోంది. మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. వాటిని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments