Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారితోషికం ఇస్తేనే ''పండగచేస్కో'' చేస్తా... రామ్ స్పష్టం...!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (12:40 IST)
ఎంత పెద్ద నటీ, నటులైనా పారితోషికం వియానికి వస్తే, సేవను పక్కన పెట్టి ఖరాఖండిగా మాట్లాడి డబ్బును గుంజుకుంటారు. ఇప్పుడు యంగ్ హీరో రామ్ కూడా అదే పని చేస్తున్నాడు. 'పండగచేస్కో' సినిమాకి మొత్తం పారితోషికం ఇచ్చేవరకు హీరో రామ్ డబ్బింగ్ చెప్పడానికి సిద్దంగా లేడంటూ చిత్రవర్గాలు చెబుతున్నాయి. 
 
తాజా సమాచారం ప్రకారం 'పండగచేస్కో' సినిమాలో నటించిన హీరో రామ్‌కి రూ.3 కోట్లు ప్యాకేజ్‌ని అందించింది కానీ, ఇప్పటివరకూ రూ.2.5 కోట్లని మాత్రమే ఇచ్చారు. ఇక బ్యాలెన్స్‌ను సినిమా రిలీజ్ తరువాత ఇస్తానని ప్రామిస్ చేశారు. అయినా హీరో రామ్ ఈ సినిమాకి ఇంకా వాయిస్ అందించలేదు.
 
ఇక బెల్లంకొండ సురేష్ నిర్మాతతో ఇలాంటి విషయంలో 'కందిరీగ' సినిమా అప్పుడు గొడవ జరిగింది. అందుకని రామ్ ఇలా జాగ్రత్త పడుతున్నాడ౦ట. ఇక ఏమి జరుగబోతుందో వేచి చూద్దాం...

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments