Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ మళ్లీ సైన్ ఇన్ అయి ఔట్ చేసేశారు...

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (12:43 IST)
ట్విట్టర్ ను బాగా వాడుకోవడంలో రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. తన మైండులో ఏది వస్తే అది వెంటనే ట్విట్టర్ లోకి సైన్ ఇన్ అయి దానిని ఔట్ చేసేస్తుంటారు. అలాంటిదే మళ్లీ మరొకటి పేల్చారు. అదేంటయా అంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తుపాన్ బాధితులు... ముఖ్యంగా విశాఖపట్టణం వాసులు తాము త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. 
 
ఈ దీపావళికి పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. అసలు వాళ్లకు ఈ పరిస్థితి కల్పించింది ఆ దేవుడు కదా? మరి ఆ దేవుడు తెచ్చిన కష్టాలను తొలగించమని కోరుకుంటూ తిరిగి అదే దేవుడికి ప్రార్థనలు చేయడం ఏమిటంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. 
 
అంటే... దేవుడిని ప్రార్థించకూడదనేగా వర్మ ట్వీట్ సారాంశం. వర్మ దెబ్బకు దేవుళ్లు కూడా భయపడిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వర్మకు మండిందంటే... విశాఖకు నష్టాన్ని కల్గించిన హుధుద్ తుఫానుపై చిత్రాన్ని లాగించినా లాగించేస్తారని అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments