Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. కోటి డిమాండ్ చేసి రకుల్... మహేష్ సరసకు చేరడానికే..!

Webdunia
గురువారం, 14 మే 2015 (15:13 IST)
టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే మంచి క్రేజ్ పొందిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు స్థాయి ఎంతంటే ప్రతి కుర్ర హీరో రకుల్‌లే కావాలని పట్టుపడుతున్నారు. దీంతో అమ్మడు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. 
 
మహేష్ బాబు సరసన నటించేందుకు లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ వారు తన దగ్గరికి వెళితే తను ఇలా డిమాండ్ చేసిందంట. ఇక వారు వేరే స్టార్ హీరోయిన్‌ని వెతుక్కోలేక తనని ఫిక్స్ చేసారంట. సమంత, శ్రుతి హాసన్ కోసం ఆ ప్రొడక్షన్ హౌస్ వారు చూశారట. కానీ, ఆ హీరోయిన్స్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో రకుల్‌ని తన డిమాండ్‌కి ఓకే చేసి ఒప్పుకున్నారంట. మహేష్ సరసన తను 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటించనుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments