Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ బాధితులకు.. రజనీ రూ.5 లక్షల విరాళం...!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (17:32 IST)
హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం సూపర్ స్టార్ రజనీకాంత్ ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఆయన ఇందుకుగాను చెక్కును ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నిధికి పంపించారు. 
 
రజనీకాంత్ నిర్వహిస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు తరుపున ఆయన ఈ విరాళం అందజేశారు. విశాఖపై హుదూద్ విళయతాండవం చేసినప్పుడు తన మనసు చాలా బాధపడిందన్నారు. త‌న వంతు సాయంగా 5 లక్షల రూపాయిలు అందించినట్టు తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments