Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగా దెబ్బ... పారితోషికం సగం చాలంటున్న రజనీ..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:14 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముప్పతిప్పలు పెట్టిన చిత్రం 'లింగా'. రజనీ నటించిన లింగా చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన బాధ కంటే కూడా ఆ చిత్ర నిర్మాతలు, బయ్యర్ల డిమాండ్‌లతో ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ. 'లింగా' దెబ్బతో రజనీ పంథా మార్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
 
దేశంలోనే అత్యధికంగా పారితోషికాన్ని పొందే రజనీ కాంత్, ఇప్పుడు సగం చాలంటున్నట్టు సమాచారం. దీంతో నిర్మాతలు యమా హ్యాపీగా ఉన్నారు. రజనీ నటించే సినిమా అంటే మార్కెట్‌లో భారీ అంచనాలే ఉంటాయి. ఏదో ఒక సినిమా ఫెయిల్ అయితే, అన్ని అదే దారిలో పడవు, ఒక మోస్తరి ఆడినా భారీ లాభాలను పొందవచ్చని నిర్మాతల ఆశ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments