Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరి సొత్తో లాక్కెళుతున్నట్లు ఎందుకంత భయం... రాజేంద్రప్రసాద్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (21:55 IST)
సేవ చేసేందుకు మా అధ్యక్ష పదవిని కోరుకుంటుంటే చాలామంది తామెవరిదో సొత్తు లాక్కెళ్లిపోతున్నట్లు భయపడిపోతున్నారంటూ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం నటి జయసుధ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ ప్రైవేట్ చానల్ లో స్పందించారు. 
 
నెల రోజుల కిందట తాను మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు తాను ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. తనను మా అధ్యక్షునిగా ఎన్నుకుంటే సభ్యుల కోసం ఏమేమి చేస్తానో తెలియజెప్పాననీ, కానీ ఇపుడు ఆ విషయాలనే తిరిగి వారు చెపుతుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. తనను ఎన్నుకుంటే 150 మంది పేద కళాకారులకు ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments