Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ''సైవం''లో తాతయ్యగా రాజేంద్రప్రసాద్.. ఉషాకిరణ్ మూవీస్..

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:49 IST)
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించే కొత్త సినిమాలో నటించనున్నాడు. ఆ మధ్య తమిళంలో వచ్చిన 'సైవం' చిత్రాన్ని ఈ సంస్థ రీమేక్ చేస్తోంది.

ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో నాజర్, బేబీ సారా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 
 
దీని హక్కులను ఉషాకిరణ్ మూవీస్ తీసుకుంది. నాజర్ పోషించిన తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తాడట. ప్రముఖ దర్శకుడు క్రిష్ దీనికి దర్శకత్వం వహించవచ్చని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments