Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మేము సైతం''కు పవన్ కల్యాణ్, మహేష్ బాబు దూరం.. ఫ్యాన్స్ హర్ట్!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (13:02 IST)
టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్‌ను హర్ట్ చేశారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం టాలీవుడ్ నిర్వహించే మేము సైతం కార్యక్రమానికి ఈ ఇద్దరు దూరంగా ఉంటారని తెలుసుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందారు. 
 
హుదూద్ బాధితుల కోసం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఈ నెల 30వ తేదీన క్రికెట్ మ్యాచ్, కామెడీ స్కిట్ షోలు, డ్యానులు, కబడ్డీ, టంబోలా వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పవన్ కల్యాణ్, మహేష్ బాబు మాత్రం ఈ కార్యక్రమంలోని కొన్ని ప్రోగ్రామ్‌లకు హాజరు కారని తెలుస్తోంది. 
 
ముఖ్యంగా డైన్ విత్ ఫ్యాన్స్ అనే వెంకటేష్ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్‌కు పవన్ కల్యాణ్, మహేష్ బాబులు అందుబాటులో ఉండరని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments