Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహం చేసుకుని బుకింగ్ క్లర్క్‌గా ఎంఎస్ పని చేశాడు : పరుచూరి!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (14:50 IST)
హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకుండా పోవడం చాలా బాధాకరమని చెమర్చిన కళ్ళతో అన్నాడు. 
 
ఎంఎస్ మృతిపై పరుచూరి మాట్లాడుతూ ఎంఎస్ నారాయణలోని మరో కోణం తనకు తెలుసన్నారు. అందరికీ నటుడుగా, రచయితగా తెలుసనీ, తనకు మాత్రం ఆయన విద్యార్థి అని గుర్తుతెచ్చుకున్నారు. 
 
కళాప్రపూర్ణను ప్రేమించానని, కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని ఎంఎస్ తనవద్దకు వస్తే, పెళ్లికి పెద్దరికం వహించానని తెలిపారు. ఆ సమయంలో జీవనం గడిచేందుకు ఓ సినిమా థియేటర్ లో బుకింగ్ క్లర్క్ గా పనిచేశాడని చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments