Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఓకే బంగారం'' ఆడియో లాంఛ్.. ఏప్రిల్ 4న ముహూర్తం!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:21 IST)
సమ్మర్ రిలీజ్‌కు రెడీగా ఉన్న ''ఓకే బంగారం'' సినిమా ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ నాలుగో తేదీన అట్టహాసంగా జరుగనుంది. ఇప్పటికే రిలీజైన మెంటల్ మదిలో అనే సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో ఆడియో సూపర్‌గా ఉంటుందని మణిరత్నం ఫ్యాన్స్ భావిస్తున్నారు. ట్రైలర్‌కే గుడ్ రెస్పాన్స్ లభించగా.. ఏప్రిల్ 4న రిలీజ్ అయ్యే ఆడియో కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ముంబైలో నివసించే ఓ యంగ్ కపుల్‌ మధ్య జరిగే రొమాంటిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తుంగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే.. తెలుగులో ఓకే బంగారంను దిల్ రాజు ఎస్వీసి ఫిలిమ్స్ పతాకంపై రిలీజ్ చేయనున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments