Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదల కానున్న 'ఓ మనిషి కథ'

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (21:25 IST)
జగపతిబాబు, కళ్యాణి హీరోహీరోయిన్లుగా ఓం శివ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై బాలా భాయ్‌ చొవాటియా నిర్మాతగా రాధాస్వామి అవుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ మనిషి కథ' సెన్సార్‌  సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 19 విడుదల చేయడానికి చిత్రయూనిట్‌  సన్నాహాలు చేస్తుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ''మనిషిలోని ముఖ్యంగా మూడు గుణాలుంటాయి. అవి ఎంత శాతం ఉంటాయనే దాన్ని బట్టి మనిషి ఎలాంటివాడో నిర్ణయిస్తాం. ఈ విషయాన్ని డ్రెమటిక్‌గా చెప్పాలనుకుని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. నిర్మాతగారి సహకారం మరువలేనిది. సినిమా సెన్సార్‌ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
 
సినిమాని చూసిన సెన్సార్‌ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. సినిమాని ఈ డిసెంబర్‌19న అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. జగపతిబాబుగారి నటన, విజయ్‌ కురాకుల సంగీతం సినిమాకి ప్లస్‌ అవుతాయి. డిఫెరెంట్‌ పాయింట్‌ను కమర్షియల్‌ హంగులు జోడించి తీసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments