Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహా బాలయ్యతో మళ్లీ నయనతార రొమాన్స్!

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (13:58 IST)
బాలకృష్ణ సరసన మరోసారి నటించేందుకు నయనతార రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ జంటతో మరిన్ని చిత్రాలు వస్తాయని సినీ వర్గాలు ఊహించాయి. అయితే నయనతార తమిళ చిత్రాలలో బిజీగా ఉండడంతో టాలీవుడ్‌కు కాస్త దూరమైంది.
 
కొత్త గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జంట వెండితెరకు రానుంది. బాలయ్య 99వ చిత్రానికి 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్, గోపీ మోహన్ కలసి దీనికి సంయుక్తంగా డైలాగులు రాస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించేందుకు నయనతారను ఎంపిక చేశారు. తమన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రం 'లయన్' షూటింగ్ ముగియగానే కొత్త చిత్రం సెట్‌పైకి వస్తుందని సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments