Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎర్ర' కూలీలు చనిపోతే... చంద్రబాబు పక్కన వేదికపై కూర్చుంటావా... త్రిషకు వార్నింగ్స్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (14:17 IST)
చెన్నై బ్యూటీ త్రిషకు కొత్త చిక్కు వచ్చిపడింది. లైన్ మూవీ ఆడియో వేడుక నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో త్రిష వేదికను పంచుకుంది. ఇప్పుడు దీనిపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వార్నింగులు కూడా ఇస్తున్నాయట. 

 
రాబోయే రోజుల్లో ఈమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హిందూ మక్కల్ కట్చి సంఘం హెచ్చరించడంతో త్రిష అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు చనిపోయిన సంగతి తెలిసిందే. చనిపోయినవారు అందరూ తమిళనాడుకు చెందినవారే. ఈ నేపధ్యంలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments