Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించేందుకు ‘పటాస్’ హీరో రెడీ..!

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (18:31 IST)
టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ హవా సాగుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, గోపాలా గోపాలా వంటి సినిమాలు హిట్ కావడంతో మల్టీ స్టారర్ మూవీలపై టాలీవుడ్ హీరోలు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ఆ కోవలో పటాస్ విజయోత్సాహంలో మునిగి తేలుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీలో నటించేందుకు రెడీ అంటున్నాడు. 
 
ఈ విషయం గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ మంచి కథ దొరికితే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. పటాస్ విజయోత్సవంలో పాల్గొనడానికి తిరుమల వచ్చిన కళ్యాణ్ రామ్ వీఐపీ దర్శనంలో శ్రీవారిని సందర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మంచి కథ దొరికితే నందమూరి కథానాయకులతో మల్టీ స్టారర్ మూవీలో నటిస్తానని స్పష్టం చేశాడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments