Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారంచేడులో మూవీ మొఘల్ విగ్రహం.. హైదరాబాద్... వైజాగ్‌లోను..!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:19 IST)
సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు విగ్రహాన్ని కారంచేడులో ప్రతిష్టించనున్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా సినీ నిర్మా రామానాయుడు మరణించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. రామానాయుడు పుట్టిన గ్రామం అయినటువంటి కారంచేడులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకుంటున్నారు.
 
ఇదేవిధంగా రామానాయుడు స్టూడియోలోను, మరొకటి  హైదరాబాద్ నగరంలోను, ఇంకొకటి వైజాగ్‌లోను ప్రతిష్టించాలని అనుకుంటున్నారు. ఇందుకుగాను ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనుమతి అందిన వెంటనే కారంచేడులో ఒకటి, హైదరాబాద్‌లో రెండు వైజాగ్‌లో ఒకటి రామానాయుడు విగ్రహాలను ప్రతిష్టించనున్నట్టు సమాచారం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments