Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేము సైతం : మంచు విష్ణు, మనోజ్ కబడ్డీ టీమ్‌లకు రిఫరీగా మోహన్ బాబు!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:53 IST)
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే ''మేము సైతం'' కోసం మోహన్ బాబు రిఫరీ అవతారమెత్తనున్నారు. తన తనయుల మధ్య పోటీకి విలక్షణ నటుడు మోహన్ బాబు మధ్యవర్తి పాత్ర పోషించనున్నారు. 
 
తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమంలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30 మధ్యాహ్నం కబడ్డీ పోటీని ఏర్పాటు చేశారు. 
 
ఇందులో మంచు విష్ణు కెప్టెన్‌గా ఒక జట్టు, మంచు మనోజ్ కెప్టెన్‌గా మరో జట్టు తలపడతాయి. ఈ పోటీకి ఈ సోదరుల తండ్రి మోహన్ బాబు రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆయా జట్లలో హీరోలు, హీరోయిన్లు, కమేడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments