Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పేదరికానికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం... మోడీ ఆరోపణ

Webdunia
శనివారం, 30 మే 2015 (15:45 IST)
భారత దేశం పేదరికంలో మగ్గుతుండడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనేనని ప్రధాని మోడీ ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల పక్షాన పోరాడతామని చెబుతున్న కాంగ్రెస్ నిజంగా పేదల పక్షమే అయితే... దేశంలో పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోయరని ప్రశ్నించారు.
 
ఎన్డీయేది సూటు, బూటు పాలన అంటూ విమర్శిస్తున్నారని.. సూట్ కేసుల పాలన కంటే తమ పాలనే మంచిది కాదా అన్నారు. తమను విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. సొంత మనుషులకు బొగ్గు గనులను కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ సొంతమని మోడీ ఎద్దేవా చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments