Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకుపోతున్న మంజిమ... చైతూ... శింబుల సరసకు రెడీ..!

Webdunia
గురువారం, 14 మే 2015 (13:07 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో మలయాళీ ముద్దుగుమ్మలదే హవా. తాజాగా వెండితెరకు పరిచయమైన కేరళ బ్యూటీ మంజిమ మోహన్ తమిళ, తెలుగు భాషలల్లో దూసుకుపోతోంది. అసలు విషయానికి వస్తే.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'ఏ మాయ చేసావే ' సినిమా వచ్చింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లోనే ఈ సినిమాకి సీక్వెల్‌గా 'ఏ మాయ చేసావే 2'ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో తెరకెక్కనుంది.
 
తమిళం‌లో ఈ చిత్రం 'అచ్చం ఎంబదు మదమైయద' సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో శింబు నటిస్తున్నారు. ఇక తెలుగులో ఈ ప్రాజెక్ట్‌ని ఇంకా మొదలు పెట్టలేదు. ఇంతకుముందు ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తుంది టాక్ వచ్చింది. అయితే, తను తమిళ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ సినిమాలో నటించాలేకపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో మంజిమ హీరోయిన్‌గా నటించేందుకు దర్శకుడు ఎంపిక చేశారు. దీంతో అమ్మడు వచ్చిరాగానే అటో చిత్రం, ఇటో చిత్రం అంటూ తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments