Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలాఖరున 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'.. మూవీ మొఘల్‌కు అంకితం..!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (17:58 IST)
మూవీ మొఘల్, ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడుకి ఓ ప్రేమ కథా చిత్రాన్ని అంకితమివ్వబోతున్నారు. కన్నడలో హిట్టు కొట్టిన చిత్రం 'చార్మినార్'. ఈ చిత్రాన్ని 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' పేరుతో తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకాబోతోంది.
 
ఈ చిత్ర విశేషాలను గురించి చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలుపుతూ.. ఇదొక అద్భుతమైన ప్రేమకథా చిత్రం అని తెలిపారు. కనుక అనేక ప్రేమ కథా చిత్రాల రూపకర్త  మూవీ మొఘల్ రామానాయుడుకి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. 
 
నాయుడు గారంటే తనకెంతో గౌరవమని, ఆయ‌న్ని ఆద‌ర్శంగా తీసుకొనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. ఆయన లేని లోటు ఎవ్వ‌రూ తీర్చలేరంటూ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 12న ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక నిర్వ‌హిస్తున్నారు. ఈ నెలాఖ‌రున చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందని తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments