Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీసరకు జయప్రద.. ఎందుకు? ఎప్పుడు..?

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (14:46 IST)
అలనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రద రంగారెడ్డి జిల్లా కీసరకు వెళ్లారు. ఆమె అక్కడ చౌర్యాల గ్రామంలో ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. బుధవారం రాత్రి అక్కడికి వెళ్లిన జయప్రద స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కోరిక నెరవేరినందుకు మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో ఆలయ ఛైర్మన్ లక్ష్మీనారాయణ ఆమెకి స్వాగతం పలికారు. పూజల అనంతరం చైర్మెన్ ఆమెకు స్వామివారి జ్ఞాపికను అందచేసి సత్కరించారు. అయితే ఇంతకీ ఆమెకు తీరిన కోరిక ఏమిటో మాత్రం జయప్రద వెల్లడించలేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments