Webdunia - Bharat's app for daily news and videos

Install App

టుస్సాడ్స్ మ్యూజియంలో కత్రినా మైనపు బొమ్మ..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (16:41 IST)
లండన్లోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మైనపు బొమ్మ ఏర్పాటైంది. ఇటీవల టుస్సాడ్ వెబ్సైట్, పంజాబ్ రేడియో సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ పోటీలో  ప్రియాంకా చోప్రా, దీపికా పడుకోనేను వెనక్కి నెట్టి కత్రినా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. 
 
తద్వారా మైనపు బొమ్మల ప్రదర్శనశాలలో స్థానాన్ని దక్కించుకున్న ఏడో బాలీవుడ్ నటిగా కత్రినా ఖ్యాతి దక్కించుకుంది. ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్,  ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురీ దీక్షిత్ బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments