Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Webdunia
ఆదివారం, 24 మే 2015 (16:27 IST)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. తమిళంలో 'తూంగా వనం'గా తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం.సెల్వ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై  తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. 
 
ఈ చిత్రంలో త్రిష, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఇందులో కమల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో కమల్ సరసన ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం సహకారం అందించనున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments