Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రభస' ముగింపు సీన్... ఎన్‌టిఆర్‌ సెట్లో రభస చేశాడట

Webdunia
గురువారం, 24 జులై 2014 (15:22 IST)
ఎన్‌టిఆర్‌, సమంత కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రం ముగింపు సీన్‌ను బుధవారం నాడు ఫిలింసిటీలో చేశారు. ఇంద్రహౌస్‌లో వేసిన భారీ సెట్‌లో.. హీరో కుటుంబానికి చెందినవారు, ప్రతినాయకులకు చెందిన వారంతా కలిసి సరదాగా ముగింపు పలికే సన్నివేశాన్ని దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించారు. పాత సినిమాల్లో శుభం కార్డ్‌ వేసేటప్పుడు అంతా కలిసి నవ్వుకునే సన్నివేశాలుండేవి. రానురాను అలాంటికి కన్పించకుండాపోయాయి.
 
అంటే కుటుంబకథలు కొత్తట్రెండ్‌లో చూపించడంతో ఇలా జరుగుతుంది. కాగా బ్రహ్మానందం, షిండేతోపాటు భారీ తారాగణం పాల్గొన్నారు. తండ్రి అయ్యాక ఎన్‌టిఆర్‌ చేసిన మొదటి షాట్‌ గనుక... ఉదయమే చాలా హుషారుగా ఎన్‌టిఆర్‌ సెట్‌కు వచ్చి అందర్నీ పలుకరించి సంతోషంగా ఉన్నాడు. ఆయనకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్‌టిఆర్‌ ఇలా సెట్లో ఇంత సరదాగా ఎప్పుడూ ఉండలేదని చిత్ర యూనిట్‌ చెబుతుంది. చివర్లో యూనిట్‌తో ఫొటోలు కూడా దిగాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments