Webdunia - Bharat's app for daily news and videos

Install App

రభస ఫట్: ఎన్టీఆర్‌‌ను పూరీ పక్కన పెట్టేశారా..!

Webdunia
ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (13:10 IST)
'రభస' చిత్రం తర్వాత ఎన్టీఆర్‌.. నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయడానికి ప్లాన్‌ చేశారు. ఈ విషయంలో నాగార్జునకూడా కథ బాగా నచ్చింది. ఇద్దరు చేయడంతో పెద్ద మల్టీస్టారర్‌ అవుతుందని చెప్పారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్‌టిఆర్‌ ఆ పాత్ర చేయడంలేదని తెలుస్తోంది. 
 
ఆ పాత్ర ప్లేస్‌లో సూర్య సోదరుడు కార్తీని ఎంచుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే ఎన్‌టిఆర్‌, పూరీ సినిమా ప్రారంభమైంది. అక్కడ దర్శకుడితో చిన్నపాటి మనస్పర్దలు వచ్చినట్లు తెలిసింది. 
 
పైగా అనుకున్నంతగా రభస హిట్‌ కాకపోవడం కూడా తర్వాత సినిమాపై ప్రభావం పడుతుందని కథనాలు విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments