Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య లావణ్యపై చీటింగ్ కేసు నమోదు : పూరీ జగన్నాథ్ వివరణ!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (12:41 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు పూరీ జగన్నాథ్ భార్య లావణ్యపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. దీనిపై పూరీ జగన్నాథ్ వివరణ ఇస్తూ తన భార్య లావణ్య పేరు మీద జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం ఉంది. దానిని సుబ్బరాజు, రామరాజు అనే బిల్డర్లకు అభివృద్ది నిమిత్తం ఇచ్చామన్నారు. వారు నాలుగు ఫ్లాట్స్ కట్టి అమ్ముకున్నారని తెలిపారు. 
 
ఒప్పంద సమయంలోనే తనకు బ్యాంకులో రూ.5 కోట్ల రుణం ఉందని బిల్డర్లకు చెప్పానని, వారు వాయిదాలు కట్టడానికి ఒప్పుకుని కొంతకాలం చెల్లించారని జగన్నాథ్ చెబుతున్నారు. కానీ ఆ బిల్డర్లు వాయిదాలు పూర్తిగా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసు ఇవ్వడంతో సమస్య వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో ప్లాట్స్ కొన్నవారు తనను అపార్థం చేసుకుని కేసు పెట్టారని పూరీ వివరించారు. అంతేకానీ, తాను ఎవర్నీ మోసం చేయలేదని, తానే మోసపోయానని వాపోతున్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments