Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులో ట్విస్ట్ : మైత్రేయ నిజంగానే డైరక్టర్ రిషి భార్యనా?

Webdunia
బుధవారం, 3 సెప్టెంబరు 2014 (11:36 IST)
కేంద్ర రైల్వే శాఖామంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను రేప్ చేశాడంటూ, తనను పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని కోర్టుకి ఎక్కి కేంద్ర మంత్రి గారికి, ఆయన పుత్రరత్నానికి ముచ్చెమటలు పట్టిస్తున్న కన్నడ హీరోయిన్ మైత్రేయ ఇప్పుడు చిక్కుల్లో పడింది. 
 
ఈ వర్ధమాన నటి మైత్రేయకు తనకు దశాబ్దకాలం క్రితమే వివాహమైందని, అందువల్ల కాపురానికి ఆమె తన వద్దకు వచ్చేలా ఆదేశించాలని కోరుతూ కన్నడ దర్శకుడు రిషి కోర్టును ఆశ్రయించాడు. దీంతో రేప్ కేసులో సరికొత్త ట్విస్ట్ ఆరంభమైంది. తాను చాలా అమాయకురాలిని అయినట్టు, తనను మంత్రి కొడుకు మోసం చేశాడన్నట్టు చెప్పుకొస్తున్న మైత్రేయ దర్శకుడు రిషి పిటిషన్‌కి సమాధానం ఎలా చెప్పుకుంటుందో చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments