Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ 'గోవిందుడు..' టిక్కెట్ల కోసం తొక్కిసలాట.. ఫ్యాన్ దుర్మరణం!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (09:45 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్‌లో రాం చరణ్ తాజాగా నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. 
 
ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో థియేటర్ యాజమాన్యం విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని వారు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం టిక్కెట్ల కోసం అనేక ప్రాంతాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments