Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 వేల థియేటర్లలో మహేష్ బాబు 'ఆగడు'!

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (13:59 IST)
మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన చిత్రం "ఆగడు". ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని, రికార్డు స్థాయిలో దాదాపు 2 వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 
 
'దూకుడు' తర్వాత మళ్లీ శ్రీను వైట్ల కాంబినేషన్లో మహేష్ నటించిన సినిమా కావడంతో ఆగడుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బిజినెస్ కూడా  హాట్ కేక్‌లా రికార్డు స్థాయిలో జరిగిపోవడంతో హైఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనివుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత బాణీలను సమకూర్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments