Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 వేల థియేటర్లలో మహేష్ బాబు 'ఆగడు'!

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (13:59 IST)
మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన చిత్రం "ఆగడు". ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని, రికార్డు స్థాయిలో దాదాపు 2 వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 
 
'దూకుడు' తర్వాత మళ్లీ శ్రీను వైట్ల కాంబినేషన్లో మహేష్ నటించిన సినిమా కావడంతో ఆగడుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బిజినెస్ కూడా  హాట్ కేక్‌లా రికార్డు స్థాయిలో జరిగిపోవడంతో హైఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనివుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత బాణీలను సమకూర్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

Show comments