Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్‌ కోపం.. ప్రణీత అప్‌సెట్.. అల్లు అర్జున్ మూవీ నుంచి అవుట్!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:17 IST)
త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో మూడో కథానాయికగా మొదట్లో ప్రణీతను ప్రణీతను ఎంపిక చేసుకున్నారని, తర్వాత నిత్యా మీనన్‌ను తీసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఈ సినిమా నుంచి ప్రణీత తప్పుకోవడానికి త్రివిక్రమ్ కోపమే కారణమని సమాచారం. షూటింగ్‌లో ఓ రోజు ప్రణీతపై త్రివిక్రమ్ కోప్పడ్డటంతోనే ప్రణీత ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలిసింది. 
 
సినిమాకి సంబంధించిన ఓ కీలక సన్నివేశంలో, ప్రణీత ఎలా ఉండాలో త్రివిక్రమ్ ఆమెకు ముందుగానే సూచించాడట. అయితే, షూటింగ్ రోజున ప్రణీత తాను ఊహించిన దానికి పూర్తి భిన్నమైన లుక్‌లో సెట్ లోకి రావడంతో, అందరిముందు త్రివిక్రమ్ ఆమెపై ఫైర్ అయ్యాడట. 
 
దీంతో, తీవ్ర ఆగ్రహం చెందిన ప్రణీత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి వెంటనే సెట్‌ను వదిలి వెళ్లిపోయిందట. ఈ కారణంగా, ఆమె స్థానంలో హడావుడిగా నిత్యామీనన్‌ను త్రివిక్రమ్ ఎంపిక చేశాడని సమాచారం. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments