తమిళ దృశ్యంకు కష్టాలు తప్పవా? కమల్ ఏం చేస్తారు?

Webdunia
సోమవారం, 28 జులై 2014 (13:20 IST)
తమిళ దృశ్యం మూవీకి కష్టాలు తప్పేలా లేవు. తెలుగులో హిట్ అయిన "దృశ్యం" తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి నటిస్తోంది. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులోనూ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న ఈ సినిమాకు కోర్టుతో కష్టాలు తప్పేలాలేవు.
 
'దృశ్యం' ఒరిజినల్ మలయాళ మాతృకలో తాను కొన్న జపాన్ చిత్ర సన్నివేశాలున్నాయంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ఆరోపిస్తున్నారు. తను రైట్స్ కొన్న చిత్రంలోని సీన్లు ఇందులో కాపీ చేశారంటూ మలయాళ 'దృశ్యం'  సినిమా రచయితకు, నిర్మాతకు లీగల్ నోటీసులు పంపారు. ఇంకా ఈ చిత్ర కథ రాసిన మలయాళ రచయిత సతీష్ పాల్ కూడా కోర్టుకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు స్పందించిన ఎర్నాకుళం కోర్టు తమిళ వెర్షన్ దృశ్యం షూటింగ్ నిలపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Show comments