Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం లేదంటున్నారు... మరి పనసా రవి...

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (16:11 IST)
సినిమా రంగానికి చెందిన సుశాంత్ రెడ్డి అనే ఓ వ్యక్తి జూబ్లిహిల్స్‌లో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న నైజీరియా ముఠాతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐతే ఈయన ఓ చిన్న సినిమాను నిర్మించినవాడు కావడంతోనూ, ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడేసరికి మీడియాలో టాలీవుడ్‌లో డ్రగ్స్ పరవళ్లు తొక్కుతున్నాయంటూ కథనాలు వచ్చేశాయి. ఆ సంగతి అలా ఉంచితే డ్రగ్స్‌ మాఫియాతో టాలీవుడ్‌ లింకులు ఉన్నట్లు మరోసారి బయటపడ్డాయి. 
 
మంగళవారం అరెస్ట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా ముఠాకు సీసీఎల్‌ పీఆర్వో రవి పనసాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రవి పనసాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐతే పనసా రవి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడనీ, ఓ మంత్రి చేత చెప్పించి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments