Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నాఫ్ సత్యమూర్తి' దెబ్బ.... చైతూ 'దోచేయ్' వాయిదా..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:19 IST)
నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'దోచేయ్'. ఈ చిత్ర ఆడియోను తొలుత ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ మూడవ వారం కానీ నాల్గవ వారంలో కానీ విడుదల చెయ్యాలని అనుకున్నారు.
 
ఇందుకు కారణంగా బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయనున్నట్టు వార్తలు రావడంతో, నాగ చైతన్య నటించిన 'దోచేయ్' సినిమాని ఏప్రిల్ 17వ తేదిన రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. 
 
అయితే అనూహ్య కారణాల వలన సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర విడుదలను ఏప్రిల్ 8వ తేదికి వాయిదా వేశారు. దీంతో 'దోచేయ్' సినిమాని కూడా ఏప్రిల్ 23వ తేదికి వాయిదే వేశారు. ఈ రెండు సినిమాలను తక్కువ గ్యాప్‌తో రిలీజ్ చెయ్యలేక ఇలా లేట్ చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments