Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ బాలల చిత్రంగా ''కాక్కాముట్టై''... ధనుష్‌కు కోర్టు సమన్లు...

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (13:13 IST)
న్యాయవాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'కాక్కముట్టై' సినీ నిర్మాత, ప్రముఖ హీరో ధనుష్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ చిత్రంలో అనేక సన్నివేశాలు న్యాయవాదులను కించపరిచే రీతిలో ఉన్నాయంటూ అఖిల భారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ అధ్యక్షుడు మణివన్నన్ పిటిషన్ వేశాడు. 
 
ఈ పిటిషన్ ఎగ్మూరు మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది మురుగన్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో న్యాయవాదుల తరపున వాదించిన న్యాయవాది నమోనారాయణ మాట్లాడుతూ భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కోర్టు ఆ చిత్ర నిర్మాతలైన ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీచేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

కాగా చెన్నైలో జరిగిన 62వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును పొందటం విశేషం. ఆ అవార్డును చిత్ర దర్శకుడు మణికంఠన్ పొందారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments