Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆటో జానీ'లో చిరు సరసకు చేరేదెవరు..? క్యూలో నయన.. సోనాక్షి...!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (12:25 IST)
చిర కాలంగా మెగాస్టార్ చిరంజీవిత అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆయన 150 చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. సినిమా టైటిల్‌ను కూడా 'ఆటో జానీ'గా నిర్ణయించారు. తర్జన బర్జనల అనంతరం పూరి జగన్నాథ్ అయితేనే బెటరని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలకు థియేటర్లు డెకరేషన్ చేసిన పూరి జగన్నాథ్. ఆయన్నే దర్శకత్వం వహించే అవకాశం దక్కడంపై ఆనందంగా ఉన్నారు. 
 
కాగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్న సంగతి తెలిసింతే. అయితే ప్రస్తుతం సాగుతున్న చర్చ ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్‌గా నటించేదెవరు అనేదే. పూరి తొలి ఛాన్స్‌ను నయనతారకు ఇస్తున్నారట. ఒక వేళ ఆమెకు డేట్స్ కుదరకపోతే, హిందీ బ్యూటీ సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
అంతేకాకుండా ఈ చిత్రంలో అంజలిని సెంకడ్ హీరోయిన్‌గాను, చార్మిని ఐటం గర్ల్‌గా తీసుకునే అవకాశం ఉందని లేటస్ట్ టాక్. అయితే ఈ విషయాలు అన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి చిరు సరసన నటించే లక్ ఏ బ్యూటీకి దక్కుతుందో వేచి చూడాలి మరి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments