Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు అంత్యక్రియలు పూర్తి... చెన్నై బీసెంట్ నగర్ లో...

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:38 IST)
ప్రముఖ దర్శకుడు,  చిత్రకారుడు బాపు అంత్యక్రియలు మంగళవారంనాడు హిందూ సాంప్రదాయాల ప్రకారం చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితోపాటు ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బోనీ కపూర్, అనిల్ కపూర్, రావికొండలరావు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
 
బాపు అంతిమయాత్రలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపు అంత్యక్రియల నేపథ్యంలో చెన్నై బీసంట్ నగర్ ప్రాంతం అభిమానులతో నిండిపోయింది. బాపుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ స్థాయిలో సినీ తారలు, ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments