Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకు పోటీగా రమ్యశ్రీ... ''లైన్''నే ఢీకొట్టాలంటోంది...

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (15:42 IST)
చేస్తేగీస్తే.. పెద్ద హీరోలతో పోటీగా చేస్తే బాగుంటుందని.. నటి రమ్యశ్రీ అంటోంది. ఆమె నటించిన 'ఓ మల్లి' చిత్రాన్ని బాలయ్య లైన్ చిత్రం విడుదల రోజునాడే విడుదల చేస్తానని ప్రకటించింది. ఇంకా ప్రమోషన్‌ కూడా మొదలుపెట్టని ఆమె... ఏమి ప్రమోషన్‌ చేసి.. అల్లు అర్జున్‌ వంటి చిత్రాలు విడుదల చేస్తున్నారంటూ లాజిక్కు చెబుతోంది. కాగా, లయన్‌లో మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై మంచి స్పందనని అందుకుంటోంది.
 
సత్య దేవా దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను అదే రోజున మరో చిన్న చిత్రం ఢీ కొట్టనుంది. ఇది కాకుండా..తమిళ 'శైవం' సినిమాను తెలుగులో 'దాగుడుమూతల దండాకోర్‌'గా విడుదల చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాలో అచ్చ తెలుగు మమకారాన్ని, ఆప్యాయతను చూపించినట్టు సమాచారం. ఒరిజినల్‌ మాతృక తెగ నచ్చేయడంతో దర్శకుడు క్రిష్‌ నిర్మాతగా మారి రామోజీరావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments