Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 31న 'బాహుబలి' ఆడియో విడుదల.. చిరు, వెంకీ, నాగ్, రజనీ, అల్లు హాజరు..

Webdunia
బుధవారం, 27 మే 2015 (16:04 IST)
రాజమౌళి దర్శకత్వం వస్తున్న 'బాహుబలి' సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్‌ని మే 31న చెయ్యనున్నారు. తమిళం, తెలుగు ఆడియో రైట్స్‌ని లహరి మ్యూజిక్ వారు రూ.3 కోట్లకి సొంతం చేసుకున్నారు.
 
ఇక ఆడియో విడుదలకు చత్రపతి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కారణంగా ఫుల్ క్రేజ్ పెరుగుతుంది. ఇక ‘బాహుబలి ‘ ఆడియోకి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్, రజినీకాంత్ ఇంకా పలువురు ప్రముఖులు హాజారుకానున్నట్లు సమాచారం. 
 
ఇక ఈ ఆడియో లాంచ్‌కి హోం-మేకర్స్, అమ్మాయిలు, యూత్ అంతా కలిసి ఈ ఈవెంట్‌కి అటెండ్ అవ్వబోతున్నారు. ఇక బాహుబలి ఆడియో పాసేస్‌కి ఫుల్ క్రేజ్ పెరిగి పోయింది. హీరో ప్రభాస్, అనుష్క, రానా లీడ్ రోల్స్‌లో వస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్‌ని అందించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments