Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌కు మరో బాలీవుడ్ బ్యూటీ... సచిన్ జోషి సరసకు రెడీ..

Webdunia
బుధవారం, 20 మే 2015 (11:37 IST)
వెండితెరపై అందాల ఆరబోతకు దక్షిణాది తారలు కొంత వెనకడుగు వేసినా, ఉత్తరాధి భామలు మాత్రం వెనుకాడరు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌‌లో అందాల ప్రదర్శనకు అప్పుడప్పుడూ బాలీవుడ్ బ్యూటీలు దిగుమతి అవుతుంటారు. ఆ వరుసలో తాజాగా మరో బాలీవుడ్ సుందరి ఈషా గుప్తా తెలుగు తెరకు పరిచయం కానుంది. 
 
'భీమిలి కబడ్డీ జట్టు', 'ఎస్సెమ్మెస్', 'శంకర' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పింది. ఈ చిత్రంలో హీరో సచిన్ జోషి సరసన నటించేందుకు ఈషా గుప్తా సైన్ చేసింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషినే నిర్మిస్తున్నాడు. మే నెల 27 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments