Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీతాంజలి' చిత్ర నిర్మాణ ఖర్చు రూ.4 కోట్లు.. వసూళ్లు రూ.13 కోట్లు!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (11:47 IST)
అంజలి ప్రధాన పాత్రధారిగా వచ్చిన చిత్రం 'గీతాంజలి'. ఈ చిత్రం నిర్మాణం కోసం మొత్తం 4 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వసూలైన మొత్తం రూ.13 కోట్ల అని ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ హారర్ కామెడీలను చక్కగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రమే నిదర్శనమన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చయిందనీ, రూ.13 కోట్లు వచ్చాయనీ ఆయన చెప్పాడు. 
 
అలాగే, 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్ కూడా తప్పకుండా తీస్తామని రాజ్ చెప్పాడు. మరో రెండు సినిమాలు చేసిన తర్వాత 'గీతాంజలి'కి సీక్వెల్ చేస్తానని రాజ్‌కిరణ్ తెలిపారు. కాగా,  ఈ చిత్ర కథను శ్మశానంలో కూర్చొని ఉండగా వచ్చిన ఆలోచనతో రాసినట్టు ఈ దర్శకుడు చెప్పిన విషయం తెల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments