Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ సుమ మామ స్థలం కబ్జా : పోలీసులకు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (14:44 IST)
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో దౌర్జన్యపు భూఆక్రమణలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రాజీవ్ కనకాల తండ్రి, సీనియర్ నటుడు అయిన దేవదాస్ కనకాలకు చెందిన భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న వారు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దేవదాస్ కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి కొందరు దుండగులు ప్రవేశించి, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న దేవదాస్ తదితరులు దుండగులను వెళ్లిపొమ్మని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో, పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments