Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్నార్ సెంటర్ అమ్ముతున్నారా? హాట్ టాపిక్ హల్‌చల్..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (18:21 IST)
అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందిన తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోపై బ్యాంకు రుణాలు పొందిన సమాచారం వెల్లడి కాగా, తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతల్లో ఉన్న ఏఎన్నార్ సెంటర్ అమ్మాకానికి పెట్టారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. 
 
అయితే నిజంగానే అమ్ముతున్నారనే విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఉన్న ఈ సెంటర్‌ను అమ్మకానికి పెట్టారనే వార్త చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఈ సెంటర్‌లో పలు కమర్షియల్ బిజినెస్‌లు జరుగుతున్నాయి. 
 
అయితే అసలు ఏఎన్నార్ సెంటర్‌ను ఎందుకు అమ్ముతున్నారనే దానిపై క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ అక్కినేని కుటుంబంలో ఏదో అలజడి చోటు చేసుకున్నట్టు సినీ వర్గాల టాక్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments