నిన్న ఆహుతి ప్రసాద్.. నేడు గణేష్ పాత్రో కన్నుమూత!

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (10:03 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక్కొక్కరు తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నారు. కొత్త సంవత్సర సంబరాలు ముగియకముందే.. సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. ఈయన కేన్సర్ బారిన పడటంతో హైదరాబాద్‌లోనే కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 
 
మరోవైపు సోమవారం తెలుగు సినిమా మాటల రచయిత గణేశ్ పాత్రో కన్నుమూశారు. ఈయన కూడా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గణేశ్ పాత్రో నాటక రచయితగా సుప్రసిద్ధులు. 
 
పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలకూ గణేశ్ పాత్రో మాటలు రాశారు. మరో చరిత్ర, రుద్రవీణ, మయూరి, తలంబ్రాలు, మాపల్లెలో గోపాలుడు, సీతారామయ్య గారి మనుమరాలు, తదితర సూపర్ హిట్ చిత్రాలతో పాటు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికీ ఆయన మాటలందించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

Show comments