Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ ఇండియా వరల్డ్'గా ఢిల్లీ భామ అదితి ఆర్య... న్యాయనిర్ణేతగా జాన్ అబ్రహాం..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (10:29 IST)
'ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2015' పోటీలలో ఢిల్లీ భామ అదితి ఆర్య విజేతగా నిలిచింది. యష్‌రాజ్ స్టూడియోలో కన్నుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో అదితి ఆర్య 'మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకుంది.
 
అఫ్రీన్ రేచల్ వజ్ తొలిరన్నరప్‌గా.. వర్తికా సింగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. శనివారం సాయంత్రం ఇక్కడ ఈ పోటీ జరిగింది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేత అదితి ఆర్య ఇప్పుడిక ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు.
 
తొలి, ద్వితీయ రన్నరప్‌లుగా ఎంపికయిన వారు వివిధ అందాల పోటీల్లో పాల్గొంటారు. కాగా ఈ పోటీలకు బాలీవుడ్‌కు చెందిన జాన్ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోనునిగమ్, అనిల్ కపూర్, ఫిరోజ్ నది యాద్ వాలా, శిలపాషెట్టి, సోనాలీ బింద్రే, చిత్రాంగద సింగ్, డిజైనర్లు అబూ జానీ, సందీప్ ఖోస్లాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments