Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ సినిమాల కోసం బ్లాక్‌లో టిక్కెట్లు కొన్నా : మహేష్

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (10:10 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తొలి రోజే చూసేందుకు బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కుని చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయని హీరో మహేష్ బాబు చెప్పాడు. శనివారం రాత్రి ‘ఆగడు’ ఆడియో వేడుక హైదరాబాద్ జరిగింది. ఇందులో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ... ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తాను మద్రాసులో ఫస్ట్ రోజే చూసేవాణ్ణని, బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కొని శంకర్ సినిమాలకు వెళ్లానని చెప్పారు. 
 
ఈ వేడుకకు వచ్చిన శంకర్‌కు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తమన్ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు. ‘దూకుడు’ సినిమా తన కెరీర్‌లో ఓ మైలురాయి అని, ఇప్పుడు అదే దర్శకుడు శ్రీను వైట్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ‘ఆగడు’ సినిమా సెప్టెంబరు 19వ తేదీన విడుదల అవుతుందని మహేష్ బాబు ప్రకటించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments